• Home » New Delhi 

New Delhi 

Srilakshmi OMC Probe: ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్‌

Srilakshmi OMC Probe: ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్‌

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్‌ తీర్పును పునర్విచారణ చేయాలంటూ మూడు నెలల్లో ఆమె పాత్రపై స్పష్టత తీసుకురావాలని స్పష్టం చేసింది

Delhi Building Collapse: అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Delhi Building Collapse: అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనం ఒకటి అకస్మాత్తుగా కూలడంతో నలుగురు దుర్మరణం చెందారు. క్షతగాత్రుల్లో 14 మందిని అత్యవసర సిబ్బంది రక్షించగా మరో 10 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

Suprem Court: దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటురూ.446.49 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

China : రోబో కిడ్నాపర్‌

China : రోబో కిడ్నాపర్‌

అర అడుగు ఎత్తున్న అతి తెలివైన చిన్న రోబో ఒకటి.. పక్క దుకాణంలోకి వెళ్లి, తన కృత్రిమ మేధను ఉపయోగించి 12 పెద్ద రోబోల్ని నైస్‌గా కిడ్నాప్‌ చేసింది!

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

దేశ రాజధాని ఢిల్లీలోని 10జన్‌పథ్‌ నివాసంలో చాలా కాలం ఉన్నా తనకు ఆ ఇల్లంటే పెద్ద ఇష్టమేమీ లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.

Central Govt : వచ్చే ఏడాది జనగణన

Central Govt : వచ్చే ఏడాది జనగణన

చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

వాస్తవాధీన రేఖ వెంబడి సేనలు వెనక్కి!

వాస్తవాధీన రేఖ వెంబడి సేనలు వెనక్కి!

నాలుగేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ సరిహద్దుల్లో గస్తీపై భారత్‌, చైనా మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం అమలు విషయంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి..

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్‌ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి