• Home » New Delhi 

New Delhi 

Gyanesh Kumar: నకిలీ ఓట్లను అనుమతించేదే లేదు

Gyanesh Kumar: నకిలీ ఓట్లను అనుమతించేదే లేదు

బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఎస్ఐఆర్‌ను ఎన్నికల ప్రధాన కమిషనర్‌..

CJI Gavai: సీజేఐ గవాయ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక

CJI Gavai: సీజేఐ గవాయ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక

సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Delhi: ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కారు

New Delhi: ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కారు

ప్రజాగ్రహానికి ఢిల్లీ సర్కారు తలొగ్గింది. రోడ్లపై పాత వాహనాలు తిరగకూడదని, వాటికి బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టింది.

Srilakshmi OMC Probe: ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్‌

Srilakshmi OMC Probe: ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్‌

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్‌ తీర్పును పునర్విచారణ చేయాలంటూ మూడు నెలల్లో ఆమె పాత్రపై స్పష్టత తీసుకురావాలని స్పష్టం చేసింది

Delhi Building Collapse: అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Delhi Building Collapse: అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనం ఒకటి అకస్మాత్తుగా కూలడంతో నలుగురు దుర్మరణం చెందారు. క్షతగాత్రుల్లో 14 మందిని అత్యవసర సిబ్బంది రక్షించగా మరో 10 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

Suprem Court: దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటురూ.446.49 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

China : రోబో కిడ్నాపర్‌

China : రోబో కిడ్నాపర్‌

అర అడుగు ఎత్తున్న అతి తెలివైన చిన్న రోబో ఒకటి.. పక్క దుకాణంలోకి వెళ్లి, తన కృత్రిమ మేధను ఉపయోగించి 12 పెద్ద రోబోల్ని నైస్‌గా కిడ్నాప్‌ చేసింది!

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

దేశ రాజధాని ఢిల్లీలోని 10జన్‌పథ్‌ నివాసంలో చాలా కాలం ఉన్నా తనకు ఆ ఇల్లంటే పెద్ద ఇష్టమేమీ లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి